పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయంగా వేగం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా… తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పవన్ త్వరలో తెలంగాణలో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పర్యటనపై
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఆయన జోడో యాత్ర.. ఏపీలో నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన యాత్ర కర్ణాటకలో అడుగుపెట్టింది. ఏపీలో చివరి రోజైన నేడు మంత్రాలయం రాఘవేంద్రస్వామ
రిలయన్స్ జియో తన తొలి ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. జియో బుక్(jiobook laptop) పేరిట అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ల్యాప్ టాప్ రూ.15వేలకే అందుబాటులోకి వస్తుండటం గమనార్హం. అతి తక్కువ ధరకే ఈ ల్యాప్ టాప్ ని అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. రిలయన్స్ జియో
ఈ ఏడాది వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు మాస్ మహారాజా రవితేజ. దాంతో రిలీజ్కు రెడీ అవుతున్న ధమాకా(dhamaka) పైనే రవితేజ(ravi teja) అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ RRR ఎంత భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఇప్పుడు వివిధ దేశాల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21న జపాన్లో ఆర్ఆర
గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. మెగా 154 వర్కింగ్ టైటిల్తో.. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తమ పార్టీని,నేతలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీలోని నేతలు ఎవరూ చేజారకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీ నారాయణను చేజారనివ్వకుండా పార్టీ అధిష్టానం బుజ్జగింపు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(jayalalitha) కొన్ని సంవత్సరాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురై కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికత్స పొందారు. అలా చికిత్స పొందుతూనే ఆమె
అసలు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిదంటే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే.. ఇది కొందరి మాట. ఇంకొందరు హిట్ టాక్ వస్తే.. థియేటర్కు పరుగులు తీస్తుంటారు. అయితే థియేటర్కు వెళ్లలేని కొంతమంది మాత్రం.. ఓటిటి అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికోసమే ఎదు
జాతి రత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి(anudeep kv).. తాజాగా ప్రిన్స్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. జాతి రత్నాలు తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ప్రిన్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ జాతిరత్నానికి ఈ