అనూ ఇమాన్యుల్.. ఈమె పేరు గుర్తుకు వస్తే చాలు ఆమె అందాలు కళ్లముందు కదలాడతాయి. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈ క్యూట్ బ్యూటీకి గురించి ఎంత చెప్పినా తక్కువే. చేసింది తక్కువ చిత్రాలే అయినా లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. త
దేశంలోని చాలా మంది భక్తులు పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. పవిత్ర నదిలో స్నానం చేస్తే వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రాజస్థాన్లోని ఒక ఆలయంలో కోనేరులో స్నానం చేసిన తరువాత, పాపాల నుండి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్ లభిస్తుంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
నిన్న మొన్నటి వరకు కేరళను జికా వైరస్ వణికించింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలో దోమలలో జికా వైరస్ కనుగొన్నారు. దాని వ్యాప్తి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆరుగురు పతివ్రతలు సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మాములుగా ఫ్యాన్ బేస్ మామూలుగా ఏర్పడలేదు. మీమ్స్, రీల్స్, యూట్యూబ్ షాట్స్.. ఇలా సినిమాలోని ఎన్నో సీన్స్ తెరప
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీబీఐ కేసు నమోదైంది.
కాంగ్రెస్ పార్టీతో సీపీఎం తెగ దెంపులు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. రెండు, మూడు రోజుల్లో 17 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.