మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు.వరుణ్ పెళ్ళిలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు ఉన్నమా బంధం మాత
తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉందని నమ్మి, విశ్వసించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని విమర్శించారు.
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ వద్ద పలువురు అభిమానులు వారితో ఫోటోలు దిగారు.
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏపీ సీఎం జగన్పై ఉన్న కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చింది.
రెగ్యులర్గా చేయించుకునే రిపోర్టుల్లో నార్మల్గానే ఉన్నాయని.. తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వివరించారు. సుష్మిత నటించిన ఆర్య-3 వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.