ప్రశ్నలకు బదులుగా డబ్బు తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో గురువారం (నవంబర్ 2) ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు.
పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగుతాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ న్యాయవాది పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు ఈ సమాచారాన్ని తెలిపారు.
వరల్డ్ కప్లో మాంచి ఊపు మీదుంది టీమ్ ఇండియా. జట్టు విజయాల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. నాయకుడిగా ఏ నిర్ణయం తీసుకున్న.. ఆ క్రెడిట్ సభ్యులకు కూడా దక్కుతుందని చెబుతున్నారు.
సౌదీఅరేబియాలో ఉన్న ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడేందుకు వీడియో కాల్ చేశాడు. కాల్ మాట్లాడుతుండగా…అతని చూపు భార్య కనుబొమ్మలపై పడింది.భార్య ఐబ్రోస్ చేయించుకుందని భార్త విడకులు ఇచ్చాడు
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా బోధన, అభ్యాసంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కొత్తగా 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ను ప్రారంభించారు.