ప్రకాశం: మర్రిపూడిలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రీవెన్స్ కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఆయన స్వయంగా అర్జునుని తీసుకొని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుండి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక కాల్చిన రూపొందించినట్లు ఆయన తెలియజేశారు.