మాజీ సీఎం కేసీఆర్ కాలికి గాయం అవ్వడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు యశోద ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. నేటి సాయంత్రం ఆయన హెల్త్ బులెటిన్ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేయనున్నారు.
ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసి యాత్రకు వెళ్లి అక్కడే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించనున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్లు తెలిపారు. అలాగే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహించనున్నారు.
ఈ రోజు(December 8th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్లో చేరింది.
సహజీవనం సమాజాన్ని పీడిస్తున్న ఓ ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరవీర్ సింగ్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. ప్రేమ వివాహాల్లో ఎక్కువ విడాకులు అవుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. రేపు ప్రజాదర్బార్ ఉంటుందని ప్రకటించారు. సీఎం అయిన తర్వాత తొలి సంతకం 6 గ్యారెంటీలపై, రెండో సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామక పత్రంపై చేసి ఇచ్చిన
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ సందర్భంగా అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల్లో సంబరాలు న
గాజా నగరంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని పాకిస్థాన్ మాత్రమే అడ్డుకోగలదట. ఇజ్రాయెల్ను ఆపడం కేవలం పాకిస్థాన్కే సాధ్యమని.. పాక్కు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది.