70°F కంటే తక్కువ నీటి ఉష్ణోగ్రత ఉన్న జల్లులను చల్లటి జల్లులు అంటారు. అయితే ఆ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నీటి చికిత్స (హైడ్రోథెరపీ అని కూడా పిలుస్తారు) శతాబ్దాలుగా దీనిని వినియోగిస్తున్నారు. మనం కూడా రోజూ చ
యానిమల్ చిత్రం విడుదలైనప్పటి నుంచి చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు. యానిమల్తో తన అపోహ తొలగిపోయిందన్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో Hit Tv ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి.
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ పరాజయం హీరో, దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్ను ప్రభావితం చేసింది. ఎందుకంటే వారు ఇప్పటి వరకు తదుపరి చిత్రాలను ప్రారంభించలేదు. వక్కంతం వంశీ ఆ చ
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. కియారా మహేశ్ బాబుతో మహర్షి సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్చరణ్తో 'వినయ విధేయ రామ' మూవీలో కూడా నటించింది. తాజాగా కియారా ప్రముఖ ట
దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని బాపట్లలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వమే అలా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో సూర్యుని పైనుంచి సౌర గాలులు వేగంగా భూమిపైకి వ్యాపించనున్నాయి. ఇందుకు కారణాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. సూర్యునిపై అతి పెద్ద రంధ్రం ఏర్పడటం వల్లే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ప్రస్తుతం ఎక్కువగా ఆన్లైన్లో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కొంతమంది క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. తెలియక కొందరు నకిలీ క్యూాఆర్లు స్కాన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.