ప్రస్తుతం మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంలో అతిపెద్ద మార్పు సంభవించింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీ సీఎం కూతుర్ని తెలంగాణ సీఎం కొడుకు లేపుకపోతాడు. అడిగితే దమ్ముంటే తీసుకపో అని తెలంగాణ సీఎం సవాల్ విసురుతాడు. వారిద్దరికి నిశ్చితార్థం జరుగుతున్న వేడుకలో ఏపీ సీఎం పంపించిన మనిషి అందరిని కొట్టి ఇద్దరి సీఎంలా కూతుర్లను తన ఊరికి తీసుకెళ్తాడ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్కీమ్లకోసం ఏటా రూ.68,652 కోట్లు అవసరం అని తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాల కొనసాగించాలి. అదనంగా కొత్త ప్రభుత్వం ప్రవ
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గత రెండు దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పాలన సాగిస్తున్నారు. కానీ చాలా హుందాగా, క్షమించే సీఎంగా శివరాజ్ సింగ్ కు పేరుంది.
సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కేసీఆర్ నేరుగా తన ఫామ్ హౌస్కు వెళ్లారు. అక్కడే గెలిచిన బీఆర్ఎస్ ఎమ్యెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చింతమడక గ్రామస్తులు ఆయన్ను కలిసిందేకు పెద్ద ఎత్తున వెళ్లగా వారికి మాత్రం నిరాశ ఎదురైంది.
వారంలోని మూడో ట్రేడింగ్ రోజున కూడా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి. 10 కంపెనీల్లో 9 కంపెనీల షేర్లలో పెరుగుదల ఉంది. అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లలో 16 శాతం పెరుగుదల నమోదైంది.
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్సభలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిల్లు లక్ష్యాలపై అందరూ ఏకీభవిస్తున్నారని అన్నారు.
దక్షిణాదిన బీజేపీ ఎప్పటికిీ గెలవదని, కేవలం గోమూత్ర రాష్ట్రాల్లోనే గెలుస్తుందని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ అన్న మాటలకు బీజేపీ ధ్వజమెత్తింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఖండించింది. దీంతో బుధవారం పార్లమెంట్లో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.