రోజూ కోట్ల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న.. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళిక వేసింది.
భారత బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో 116 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. భారత పేసర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టగా, అవేష్ ఖాన్ 4 వికెట్లు తీశాడు.
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఈరోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలి సంతకం దేని మీద చేశారంటే?
టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్లకు పైగా తీసి రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా జట్టులో 500కు పైగా వికెట్లు తీసిన మూడో క్రికెటర్గా, అంతర్జాతీయ క్రికెట్లో 500కు పైగా వికెట్లు తీసిన 8వ క్రికెటర్గా రికార్డు నెలకొల్
తమిళనాడు రాష్ట్రం మధురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు.
గతంలో ఆమెతో ప్రేమాయణం సాగించిన మనిషి.. వేరొకరితో దగ్గరవ్వడాన్ని తట్టుకోలేక వీడియోలతో భయపెట్టా.. నిజానికి ఇది తనను తిరిగి నా దగ్గరకు తీసుకోవాలనుకున్న... ప్రేమగా ఉండాలనుకున్నా... కానీ అది ఈ పరిస్థితికి తీసుకొచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రెండు రోజుల వారణాసి పర్యటనలో ఉన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్ షో సందర్భంగా అంబులెన్స్కు మార్గం కల్పించడానికి తన కాన్వాయ్ను ఆపారు.
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా టైటిల్ ఖారారు అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఐఏఎస్ అధికారల బదిలీలు చేపట్టింది. ఆదివారం 11మందిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.