నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బాధ్యతను అప్పగించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగారియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.
భారత ప్రభుత్వం తన ప్రతిభకు గుర్తింపుగా అందించిన అర్జున, ఖేల్రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని భారత మహిళ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. కొత్త సంవత్సరం తొలిరోజే మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైందని ఇస్రో వెల్లడించింది.
2023కి వీడ్కోలు పలుకుతూ.. 2024 సంవత్సరానికి ఘనస్వాగతం పలకనున్నారు. ఈక్రమంలో భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు.
మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు కూడా సన్నాహాలు ప్రారంభించారు. నూతన సంవత్సరానికి ముందు రోజు సాయంత్రం అంటే డిసెంబర్ 31న ప్రజలు వేడుకలు , పార్టీలు జరుపుకుంటారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వి గ్రామానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బీహార్లో విమానం వంతెన కింద ఇరుక్కుపోయిన వార్త మరువకముందే మరో విచిత్రమైన యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు భాగల్పూర్లో రైలు బోగీతో వెళ్తున్న ట్రక్కు రైలింగ్ను ఢీకొట్టింది.