JGL: రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావాలకు ప్రతీకగా నిలుస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని 31వ వార్డులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వం, సామరస్యం పెపొం
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో బుధవారం హోలీ పండుగ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి బాలవికాస్ బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక నాటకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భగవాన్ శ్ర
NZB: ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిన్న చనిపోయిన రాంచరణ్కు న్యాయం జరగాలని ABVP ఆధ్వర్యంలో GGH ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి మాట్లాడుతూ.. వార్డెన్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత
SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పంచాయితీ సీతంపేటలో గ్రామీణ రోజ్ గార్ యోజన పనులను రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటు
KMR: రాజంపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని ఆరోపిస్తూ బుధవారం రాజంపేట గ్రామస్థులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మొదటి, రెండో విడుతలో తమకు ఇండ్లు మంజూరు అయినట్లు సమాచారం ఉందని ఇప
SRD: కంగ్టి మండలం తడ్కల్ జామ మసీదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మస్తాన్ సాబ్ ముస్లిం సోదరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపవాస దీక్ష చేప
ASF: నిరంతరం విద్యుత్ సరఫరా అందేలా చూస్తూ,ప్రాణాలకు తెగించి పనిచేసే లైన్మెన్ల పట్ల కృతజ్ఞత తెలపడమే “నేషనల్ లైన్మెన్ డే” ముఖ్య ఉద్దేశ్యమని బెజ్జుర్ AE అంజల్ కుమార్ అన్నారు. బుధవారం ఉత్తమ సేవలు అందించిన లైన్మెన్లకు ప్రశంసా పత్రాలు అంద
SDPT: కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యా లయాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె. బగారా అన్నం రుచికరంగా లేకపోవడం, కూరలు పల్చగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్
MBNR: నాయీబ్రాహ్మణులు విద్యా, వైద్య, రాజకీయ రంగాల్లో రాణించాలని నాయీ మిత్రమండలి జాతీయ కన్వీనర్ అశ్విని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 36వ డివిజన్ కార్పొరేటర్ సదుర్ల శేఖర్ విజయం సాధించిన సందర్భంగా నాయీ మిత్రమండలి ఆ
శ్రీకాకుళం నగరంలో డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లోకి తెచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇంచార్జి కమీషనర్గా జేసీ వ్యవహరిస్తున్నారు. సస్పెండ్ అయిన