‘తాను చేయబోయే పనిని, వేసుకున్న ప్రణాళికను ముందుగా ఇతరులకు చెప్పకూడదు’ అని విదురుడు సూచించాడు. ఏ వ్యక్తి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు ఇతరులకు ముందుగా తెలియకుండా పని పూర్తయ్యాక ఫలితం ద్వారా లోకానికి తెలుస్తుందో.. అతడే నిజమైన బుద్ధిమంతుడు.
NDL: బనగానపల్లె మండల పరిధిలోని నందివర్గంలో శ్రీ అల్లా బకాష్ మియా స్వామి ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.16,016, రెండవ బహ
VSP: అత్యవసర వైద్య సేవలు మెరుగుపరచేందుకు కేజీహెచ్లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తికావస్తోంది. ఆయూష్మాన్ భారత్ కింద కేంద్రం రూ.23.75 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.7.12 కోట్లు పరికరాల కొనుగోలుకు కేటాయించారు. ఏప్రిల్ రెండో వారం నాటిక
SRD: బొల్లారంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్సై కిష్టారెడ్డి, సైబర్ క్రైమ్ సిబ్బంది కార్మికులకు హాలీడే ప్యాకేజీలు,ఫేక్ కస్టమర్ సర్వీస్, సెల్ టవర్ ఏర్పాటు, హోటల్ బుకింగ్ పేరుతో వచ్చే మోసప
PDPL: మంథని సమీపంలోని గోదావరి నది, సుందిళ్ల జలాశయం, గ్రామ శివారులో ఉన్న పుష్కర ఘాట్లను పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ ఏడాది జరిగే పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలకు సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆద
ELR: టీ.నర్సాపురం మండలంలోని వీరభద్రారం వెళ్లే దారిలో బుధవారం రాత్రి భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రహదారి పక్కన చెట్టుకు చుట్టుకుని ఉండగా గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామస్థులు దాడి చేసి పామును చంపినట్లు చ
NDL: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇవాళ్టి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న అహోబిలం మఠం ప్రతినిధి రామానుజన్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం మార్చి 5, 6, 7 తేదీలలో ఆలయ కోనేరులో ఈ వేడుకలు నిర్వహిస్తారు. శ్రీ ప్రహ్లాద వరద
ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో బుధవారం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో చోరీలు జరిగాయి. జైపూర్-మైసూరు ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సౌందర్య అనే మహిళ నుంచి రూ.2 లక్షల విలువైన బంగారు గొలుసును దుండగుడు అపహరించాడు. అలాగే గుంటూరు-కాచిగూడ రైల
NRML: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో గురువారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేసి పత్రాలను పరిశీలించారు. రోడ్డు భ
TG: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్కు రాష్ట్ర పోలీసులు సహకరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. నిన్న పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి అమిత్ షాతో భేటీ అయిన CM రేవంత్.. మావోయిస్టుల లొంగుబాట్లపై నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో ఆపర