TPT: నాయుడుపేట చంద్రబాబు కాలనీ సమీపంలోని ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. శిశువు ఏడుపు విని గమనించిన స్థానికులు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. సీడీపీవో ఉమామహేశ్వరి పసికందును ఆసుపత్రికి తరల
MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న వ్యాపారులు, ప్రజలు పన్నులు కట్టి గ్రామ అభివృద్ధికి బాటలు వెయ్యాలని పంచాయతీ ఈవో రాహుల్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో 100% పన్నులు వసూలు చేసేలా కృషి చేస
TG: నిజామాబాద్ జిల్లా ఆలూర్కు చెందిన మల్లయ్య మస్కట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆయన్ని ఢీకొట్టింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మల్లయ్య మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయ
VZM: చీపురుపల్లి పంచాయతీలో ఇవాళ ఉదయం డైలీ మార్కెట్, కొత్త అగ్రహారం, కస్పా వీధి, సచివాలయం-5 పరిధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు చేపట్టారు. ఈ పనులను శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు పర్యవేక్షించారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్తను
SRD: విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం లక్ష్యమని MLA గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో రూ.57 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని ఎ
VKB: జిల్లాలో 17 నెలల పాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి తెలిపారు. జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ ని
GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్పై అవగాహన కల్పించారు. మార్చి 2 నుంచి తెలంగాణలో ముఖ హాజరు విధానం అమల్లోకి వచ్చిందని జిల్లా కోఆర్డినేటర్ ఎం.జి. నరసింహులు తెలిపారు. పని ప్రారంభం, ముగింపులో ఫోటో తీయించు
NLR: యజమాని ఇంట్లో బంగారు నగలు చోరీ చేసిన పనిమనిషిని చిన్న బజారు పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద బజార్ చేపల మార్కెట్ సమీపంలోని షాకీర్ హుస్సేన్ ఇంట్లో 24 గ్రాముల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, నిందితురాలు న
E.G: నిడదవోలు రైల్వే స్టేషన్ ఆధునిక సదుపాయాలతో, సరికొత్త హంగులతో రూపుదిద్దుకోనుంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో రైల్వే జంక్షన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 27.46 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి ఓ ప్రకటనలో త
ప్రకాశం: గిద్దలూరు MLA ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం అమరావతిలో CM చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని MLA విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందిస్తూ రోడ్ల అభివృద్ధికి రూ.5.60 కోట్