MBNR: నాయీబ్రాహ్మణులు విద్యా, వైద్య, రాజకీయ రంగాల్లో రాణించాలని నాయీ మిత్రమండలి జాతీయ కన్వీనర్ అశ్విని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 36వ డివిజన్ కార్పొరేటర్ సదుర్ల శేఖర్ విజయం సాధించిన సందర్భంగా నాయీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.