సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఆధ్యాత్మిక కేంద్రమైన
అన్నమయ్య: రాజంపేట మన్నూరు చెరువు వద్ద బుధవారం జరిగిన గంగ హారతి కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల
TPT: ఏర్పేడు మండలంలో రెండున్నరేళ్ల బాలికను హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని తహసీల్దార్ భార్గవి తెలిపారు. పోలీసుల అభ్యర్థన మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి నిందితుడు చూపించిన స్థలానికి వెళ్లి తవ్వకా
AP: శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా కూర్మారావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నగరంలో డయేరియా ప్రబలడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారుల నివేదికలో తేలింది. పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరాలో విఫలమైనందుకు ఈ చ
AP: VSR ఏవియేషన్స్తో హెరిటేజ్కు లావాదేవీలు లేవని, 2022లో తమ దగ్గర ఆ సంస్థ ఫైనాన్స్ తీసుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని కానీ, తమ ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతారని కలగన్నామా అని చెప్పారు. జగన్ ఆరోపణలకు తామెందుకు సమా
WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని రామతీర్థం GP చెందిన మేరుగు నవ్య సతీష్ నూతన నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి
భారతదేశంలోని 36 ప్రధాన నగరాల్లో ఈ ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. నిర్మలమైన ఆకాశం, తేమ తగ్గడం, పశ్చిమ అవాంతరాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ముందస్తు వేసవి సంకేతమని IMD హెచ్
MBNR: విద్యార్థులు రీల్స్ పై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భ
NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ దాసరి కళ్యాణ్, మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తు పట్టుబడ్డారు. ఇద్దరినీ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు ముద్దా
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చి పల్లికాయ ధర రూ.5200, క్వింటాల్ సూక పల్లికాయ ధర రూ. 10300, క్వింటాల్ మక్కలు (బిల్టి) ధర రూ.1905, క్వింటాల్ పసుపు ధర రూ.12000గా ధరలు నమోదయ్యాయి. నేడు మ