WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చి పల్లికాయ ధర రూ.5200, క్వింటాల్ సూక పల్లికాయ ధర రూ. 10300, క్వింటాల్ మక్కలు (బిల్టి) ధర రూ.1905, క్వింటాల్ పసుపు ధర రూ.12000గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.