NZB: మున్సిపల్ కార్మికుల సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని TUCI, CITU, AITUC కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర
BDK: కొత్తగూడెం కార్పొరేషన్లో పాల్వంచ పేరును చేర్చాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ఊపందుకుంది. ఇటీవల సుజాతనగర్ లోని 7 గ్రామాల విలీనంతో 60 డివిజన్లుగా కార్పొరేషన్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్పొరేషన్ పేరులో తమ ప్రాంత గుర్తింపు ఉండాల
KMR: ఉప్పల్వాయి – కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద వారం రోజులుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు గురువారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో మూసివేసిన రైల్వే గేట్ను అధికారులు తిరిగి వాహన రాకపోకలకు తెరిచారు. మరమ్మతుల కారణంగా ఇబ్బందులు ఎ
SRD: రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుండడంతో యువకులలో నిరుత్సాహ,నిష్పృశ్యలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య పోవడానికి ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు రంగ సంస్థలు సైతం ముందుకు రావలసిన అవసరం ఉన్
NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 5 వరకు వైభవంగా జరగనున్నాయి. రేపు అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. మార్చి 2న స్వామివారి కళ్యాణం, 3న రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. మార్
విజయ్, రష్మిక పెళ్లి నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. వదిన తన కుటుంబంలో భాగమయ్యారని.. విజయ్, రష్మికతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ఇన్ని రోజులు మా కుటంబంలో నలుగురు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు మా వదినమ్మ కూడా జాయిన్ అయ్యారు.
NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి వద్ద గురువారం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల అఖిల్ మృతి చెందాడు. నెల్లూరులో ఉపాధి కోసం బైకుపై వెళుతున్న అఖిల్, నిరంజన్లను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిరంజన్కు తీవ్ర గాయాలైనట్లు స్
TG: సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పలు బస్తీలల్లో తిరగనున్నారు. ఉదయం 11 గంటలకు కోఠి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఇం
గొర్రెల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం రాత్రి మృతి చెందాడు. గోళ్లతోపు గ్రామం రంగనాథపురానికి చెందిన కృష్ణప్ప, కృష్ణమ్మ దంపతులపై శనివారం అదే గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి, బాబురెడ్డి సహా ఆరుగురు కర్రలతో దాడి చ