NGKL: కల్వకుర్తి(మం) తోటపల్లిలో దాదాపు రూ. 10 లక్షల నిధులతో మంజూరైన మహిళా సమైక్య సంఘం భవనానికి గ్రామ సర్పంచ్ జోగు రమణమ్మ, గ్రామ కార్యదర్శి లింగం ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహిళ సంఘాల సమావేశాలకు భవన
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప శుక్రవారం తెలిపారు. మొత్తం 5,069 మందికి గానూ 4,711 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
NLG: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల అహంకారంతో రెండు నెలల పసిపాప ప్రాణాలు తీయడం పట్ల డీవీఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్ బస్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. బాధితులపై దాడి చేస
మంచిర్యాల MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ షాహిన్ సుల్తాన్ దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా MLAను కౌన్సిలర్లతో కలిసి శాలువాలతో సన్మానించారు.
టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు అడుగు దూరంలో నిలిచింది. జింబాబ్వేపై విజయం సాధించిన భారత్, రెండు మ్యాచ్ల్లో 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వెస్టిండీస్ కూడా రెండు మ్యాచ్ల్లో 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, చివరి మ
NZB: పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో మన ఇసుక వాహనం ఆన్లైన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ గంగాధర్ శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఇసుక అ
ELR: గణపవరం చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం హిస్టరీ, వొకేషనల్ పరీక్షలకు 25 మంది మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 23 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇద్
KRNL: ఆదోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా 70 మంది లబ్ధిదారులకు రూ. 27,56,659 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబ
VKB: నవాంద్గీ రైల్వే స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు స్టాప్ శుక్రవారం ప్రారంభమైంది. MP కొండ విశ్వేశ్వర్ రెడ్డి, MLA బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని రైలుకు పచ్చజెండా ఊపారు. రైలు ఆగడం వల్ల బషీరాబాద్ ప్రాంతానికి రవాణా సౌకర
SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని నిర్వహించారు . ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయుడు కటుకూరి ముఖేష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరా