NLR: జీజీహెచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో అధికారులు జీజీహెచ్కు విద్యుత్ సరఫర
NTR: విజయవాడ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో కూడా అర్జీలు తీసుకుంటారు. కలెక్టర్ కార్యాలయంలోని శ్రీ పింగళి వెంకయ్య సమావే
SRPT: సూర్యాపేట విద్యుత్ సర్కిల్ ఆఫీసు ఎదుట మీటర్ రీడర్ల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్నా పీస్ రేటు విధానంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 రోజుల పని దినాలు కల్పించాలని, జీవో నెంబ
ప్రకాశం: పొదిలిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను పొదిలి ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సుల
BPT: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. రేపు విజయవాడలో అంగన్వాడీలు చేపట్టనున్న ధర్నా నేపథ్యంలో స్పందిస్తూ రాష్ట్
GNTR: గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి ఎన్నికల్లో ఆదివారం కూటమి అభ్యర్థి వజ్జా రామకృష్ణ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 1261 ఓట్లు పోల్ అవ్వగా, రామకృష్ణకు 849 ఓట్లు లభించాయి. ఆయనపై పోటీ చేసిన దొడ్డపనేని రాజేంద్రప్
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలెక్టర్ బాలాజీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులు ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా వారు నివ
CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నూతన అధ్యక్షులుగా పురుషోత్తమ రాజును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంద
TG: ఇజ్రాయెల్లో నిజామాబాద్ జిల్లా వాసులు ఇక్కట్లు పడుతున్నారు.టెల్అవీవ్లో ఆర్మూర్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారంతా బంకర్లలో తలదాచుకున్నారు. బంధువులకు వీడియోలు పంపి.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 8 మిస్సైల్
KDP: కాకినాడలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా బాణాసంచా గోడౌన్లలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు లైసెన్సులు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబ