AP: నెల్లూరు జిల్లా జీజీహెచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో అధికారులు జీజీహెచ్
ATP: పెద్దవడుగూరు మండల పరిధిలోని కాసేపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి దాదాపు రూ. 42,600లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న పక
వెస్టిండీస్తో జరుగుతున్న కీలక పోరులో ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. కెప్టెన్ హోప్ (32)ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 8.5 ఓవర్లలో 68 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్ను నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్లో హెట్మయర్ (9*) రోస
NGKL: పాలెం గ్రామంలో మూడు నెలల పసికందును నీటి తొట్టిలో వేసి హత్య చేసిన దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించిన వారు, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిం
E.G: మండపేట నియోజకవర్గంలో పలు సీసీ రోడ్లు, డ్రైన్లు, డబ్ల్యూబీఎం రోడ్లు నిర్మాణంకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.16.81 కోట్లు మంజూరు అయ్యాయని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలియజేశారు. ఈ పనులు అన్నీ మార్చి నెలాఖరు లోగ
W.G: మండల కేంద్రమైన ఉండికి చెందిన చిట్టూరి జార్జ్ తీవ్ర అనారోగ్యంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. రెండు నెలల పింఛన్ తీసుకోని కారణంగా అతనికి ఆసుపత్రి వద్దకు వెళ్లి రెండు నెలల ఫింఛ
కడపలో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న హోళీ సంబరాల పోస్టర్ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లా
SRD: కొండాపూర్ మండలం అనంతసాగర్ మాజీ సర్పంచ్ అంకుశ ఇంద్రారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి మృతిపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బ
JGL: బడి పిల్లల కథా రచనలను ఈనెల 15లోగా డీఈవో కార్యాలయానికి పంపాలని, జగిత్యాల డీఈవో రాము తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కథల్లో నైతిక
W.G: తాడేపల్లిగూడెంకు చెందిన అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసులూరి శివరామకృష్ణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏలూరులో జరిగిన సంఘ సమావేశంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శివరామకృష్ణ ఆదివా