MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం కంపార్ట్మెంట్ 1139 ఆటవిలోని జామాయిల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో తోటలో దట్టమైన పొగతో మంటలు వస్తుండగా, సమీపంలోని లాలు తండా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పంద
సత్యసాయి: కొత్తచెరువు మండలంలో హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన ఒక గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకు
CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సదుం ఎస్సై విష్ణు నారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలతో కలిసి శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహిళలు అన్ని రంగాలలో రాణిస
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కళ్యాణదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు 41ఏ కింద పోలీసులు నోటీసులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పీఎస్ లలో రాంబాబుపై కేసులు నమోదయ్యాయి
WG: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకివీడు నగర పంచాయతీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ శనివారం వేగవంతంగా సాగింది. ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందిస్తుండటంతో, లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని నగర పంచాయతీ మేనేజర్ కే.
AP: ప్రజలు కట్టబెట్టిన భారీ మెజార్టీతో కేంద్రంలో పరపతి పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో కేంద్రం కూడా సహకరిస్తోందని తెలిపారు. ‘మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. విజయనగరం పండ్ల తోటలకు కేంద్రంగా మారాలి. అన్నదాత సుఖీభవ ఇస్త
KRNL: మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా స
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,
శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ సనత్ జయసూర్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా శ్రీలంక-పాకిస్తాన్ మధ్య ఇవాళ మ్యాచ్ ముగిసిన తర్వాత పదవి నుంచి వైదొలగనున్నాడు. ఈ ఏడాది మార్చి 31 వరకు హెడ్ కోచ్గా
MDK: రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఇటీవల స్వాధీనం చేసుకున్న 16 ట్రాక్టర్ల ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించగా 8 మంది వ్యాపారులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.43 వేలకు స్థానిక ఇసుక వ్యాపారి మల్లారెడ్డి