GDWL: గ్రహణ కాలంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేయడం సంప్రదాయం అని ఆలయ ఈవో పురందర్ కుమార్ పేర్కొన్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకే గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని
PPM: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సీతంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు పీజీ కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు మూసివేస్తామని, తిరిగి ఆలయం శుద్ధి చేసిన తదుప
VZM: డెంకాడ మండలంలోని గొడిపాలెం నుంచి పేడాడ, బంటుపల్లి మీదుగా భోగాపురం వైపు వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. కొన్ని చోట్ల రాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ఈ దారిలో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం
KRNL:ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సోమవారం జరిగిన పరీక్షకు 374 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని RIO జి.లాలెప్ప తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 15,847 మంది విద్యార్థులకు గాను, 15,473 మంది హాజరు కాగా.. 374 మంది గైర్హాజరైనట్లు ఆయన తెల
MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సర్పంచ్ ఉల్లి నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో లార్విసైడ్ మందులను పిచికారీ చేయించారు. వారం రోజుల పాటు సాగే ఈ డ్రైవ్లో భాగంగా ప్రజలు
RR: షాద్నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సోమవారం డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే
WNP: రైతు దేశానికి వెన్నెముక అని, సాగు లేకపోతే మానవ సమాజానికి మనుగడ లేదని డాక్టర్ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ సాయి అఖిల ట్రస్ట్ రూపొందించిన ‘రైతుకు వందనం’ పాట వండర్ రికార్డు సాధించిన సందర్భంలో ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్
సత్యసాయి: పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థను మంత్రి సవిత పరిశీలించారు. రాత్రి వేళ వాకింగ్కు వచ్చే పాదచారుల విన్నపం మేరకు ఆమె తక్షణమే స్పందించి ఈ సదుపాయం కల్పించారు. సోమవారం రాత్రి వై జంక్షన్ వరకు ఉన్న
KDP: వల్లూరు మండలం పుష్పగిరిలో పెన్నా నదిలో గల్లంతైన శ్రీనాథ్, సాయి చైతన్య అనే ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఆదివారం నీటిలో దిగిన వీరు సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో SI శివనాగిరెడ్డి, ఫైర్ సిబ్బంది డ్రోన్ల సాయంతో మ
E.G: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో సోమవారం రాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, గాంధీ పురం ప్రాంతాలకు చెందిన 20 మంది గత నెల 16 నుంచి ఆసుపత్రుల్లో చికిత్స