HNK: జిల్లా కేంద్రంలోని అశోక థియేటర్ చౌరస్తాలో ఆటోమేటిక్ సిసి కెమెరాలను ఆర్టీసీ వరంగల్ టు డిపో అధికారులు మంగళవారం ప్రారంభించారు. అశోకా థియేటర్ చౌరస్తా మీదుగా వాహన రాకపోకలు సాగించేవారు. నిబంధనలను అతిక్రమిస్తే కెమెరాలు పసిగట్టి ఈ చాలాన్ ఇంటిక
అన్నమయ్య: 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ నిశాంత్ కుమార్ మంగళవారం అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. మొదటి సమావేశంలో ఆమోదం పొందిన 267 మంది పాత్రికేయులకు కార్డులు జారీ కాగా, మిగిలిన దరఖా
PPM: డీవార్మింగ్ డీవార్మింగ్ మాప్-అప్ డే కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు జోగింపేట, కెజిబివి పాఠశాలలో మంగళవారం ఆర్.బి.ఎస్.కె అధికారి డా టి. జగన్ మోహనరావుతో కలిసి పర్యవేక్షణ చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూల
TG: మాజీమంత్రి KTRకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘చట్టాల గురించి CM రేవంత్, DGP శివధర్ రెడ్డికి.. KTR చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్, పింక్ బుక్, ఖాకీ బుక్ గురించి KTR మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖాకీ బుక్ ఎప్పటికీ ఉంటుంది. BRS హయాంలో పోలీసు
VKB: ఆలంపల్లికి చెందిన ప్రణీత్ అనే 9వ తరగతి విద్యార్థి మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. స్కూల్కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ప్రణీత్, పాఠశాలకు చేరుకోలేదు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు త
NRML: పెంబి మండలంలోని మందపల్లి శివారులో ఎంపీ ఎస్సై హనుమాన్లు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్ర వాహనదారుడు సరైన అనుమతి పత్రాలు అన్ని సవ్యంగా ఉంచుకుని, హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వ్యక్తిని శాలువాతో సత్కరి
తిరుపతి దామినేడు సమీపంలో జిల్లా కోర్టు నిర్మించనున్న ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అలాగే మార్చి 1న నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ముందస్తు ఏర్పాట
KDP: నగరంలోని ఖలీల్ నగర్లో ఇబ్బందులు వికలాంగ చిన్నారులకు పెన్షన్ అందించాలని వైసీపీ సీనియర్ నేత సుభాన్ బాషా కోరారు. తన స్నేహితుల ద్వారా మతిస్థిమితం లేని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించ్చారు. వారి యోగక్షే
MDK: అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎల్లమ్మ(49) కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుంది. సోమవారం ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన ఆమె మంగళవారం ఇంట్లో ఉ
BDK: బూర్గంపాడు మండలంలో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి గిరిజన మహిళ నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడడంతో బాధితు