NLR: వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తనపై అనవసర ఆరోపణలు, విమర్శలు మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. పోలీసు రక్షణ లేకుండా
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని మిట్టమానుపల్లెలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా, స్థానికంగా ఉన్న శ్రీ కొండా సింగరాయ స్వామి ఉత్సవము మంగళవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా పంచామృత అభిషేకం అష్టోత్తరం ప్రత్యేక పూ
HYD: బంజారాహిల్స్ పరిధి సాగర్ సొసైటీ ఏరియాల్లో అనుమతులకు మించిన అంతస్తుల నిర్మాణం జరుగుతుందని అక్కడ ప్రజలు ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, నిర
JGL: SC వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుగ్గారం మండల కేంద్రంలో MRPS, MSP ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ SC వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తనతో కలిసి పనిచేయడం కొంచెం కష్టమనే మాట వింటుంటానని తెలిపింది. ‘బహుశా నాతో పనిచేయని వ్యక్తులు ఇలా ప్రచారం చేసి ఉండొచ్చు. నేనేంటో అందరికీ నిరూపించుకోవాలని అనుకోను. అలా చెప్పాల్సిన అ
విండీస్ నిర్దేశించిన 196 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. T20 WC లక్ష్య ఛేదనల్లో టీమిండియాకు ఇదే(199/5) అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన కాగా గతంలో ఈ రికార్డ్ 176/4(2014లో vs SA)గా ఉండేది. ఒవరాల్గా టోర్నీలో చరిత్రలో 230(2016లో
MLG: యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప ఆలయం తూర్పు ముఖ ద్వారం రోడ్డులో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ రాత్రి వేళల్లో పనిచేయకపోవడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు వెచ్చించి అలంకారప్రాయంగా ఏ
WNP: వరంగల్లో జరిగిన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) 4వ రాష్ట్ర మహాసభలో పీ.సురేష్ రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే యూసుఫ్, ప్రధాన కార్యదర్శి నరసిం
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ఈ నెల 15లోగా నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం స్పష్టం చేశారు. అంతేకాకుండా పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల నుంచి ఆ సొమ్ము రిక
MDCL: బాచుపల్లి ఏరియాల్లో రాత్రికి రాత్రి వివిధ కంపెనీలు గాలిలోకి విషపూరిత వ్యర్ధాలు విడుదల చేస్తున్నాయని, కెమికల్ వ్యర్ధాల వాసన భరించలేకపోతున్నట్లు అక్కడ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు పొల్యూషన్ కంట్రోల్ బుడ్డ అధికారులకు కా