ATP: రాప్తాడులోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రతపై జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ మోస
AP: రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో సోదాలు చేపట్టింది. కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలో అధికారులు తనిఖీలు చేశారు. పాల నాణ్యతపై స్పాట్ టెస్ట్లు చేశా
ATP: నూతనంగా నియమితులైన మండల టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవా దృక్పథంపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు. బూత్ స్థ
PDPL: పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇవాళ ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికి ఏర్పాటుచేసిన ‘శక్తి’ కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమ
SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలికి సుడా నిధుల నుండి రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కొరకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. దీంతో మున్సిపాలిటీ రూపు రేఖలు మ
ASR: రాజవొమ్మంగి మండలంలో కారు అదుపు తప్పింది. గురువారం మధ్యాహ్నం జె.అన్నవరం నుంచి జడ్డంగి వైపుగా వస్తున్న టాటా నెక్సన్ కారు వైకుంటపురం గ్రామ సమీపంలో అదుపుతప్పి జీడి తోటలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మహిళ చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
నల్గొండ జిల్లాలో ప్రప్రథమంగా అంధ విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ సదుపాయాలను జిల్లా గ్రంథాలయంలో ప్రారంభించడం గర్వకారణమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్లైండ
TPT: శ్రీసిటీలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు భద్రత అవగాహన కార్యక్రమాలు, వ్యాసరచన, డ్రాయింగ్, ప్రసంగ పోటీలు నిర్వహించనున్నారు
PDPL: పెద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకంలో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ తెల
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి రూ.6 కోట్లతో ఆటోమేషన్ అండ్ రోబో