AKP: సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ లక్ష్మీ అన్నారు. శనివారం అచ్యుతాపురంలో ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు హక్కులు రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ELR: ఉంగుటూరులోని కొత్తగూడెం రహదారిలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, పాత రోడ్డును తొలగించే క్రమంలో అక్కడున్న మంచినీటి పైపులైన్లు పగిలిపోయాయి. నీరంతా రోడ్డుపై నిలిచిపోయి, ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. అక్కడ ప్రజలు తాగునీరుకి నాన
TG: మంచిర్యాల జిల్లాలో పోలీసుల డేటా ఎంట్రీ పొరపాటు వల్ల ఒక వింత ఘటన జరిగింది. మందమర్రిలో హెల్మెట్ లేని వ్యక్తికి వేయాల్సిన చలాన్, పొరపాటున 65 కిలోమీటర్ల దూరంలోని తాళ్లపేట వ్యక్తికి పంపారు. అసలు తన వాహనాన్ని ఇంటి నుండి బయటకే తీయకపోయినా జరిమానా ర
SKLM: వెట్టిచాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలోని వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహిం
మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ ప్రకటించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తన అన్నయ్యకు ఈ గౌరవం దక్కడం సంతోషకరమని, తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడార
MDK: తూప్రాన్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఇవాళ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. సీనియర్ వైద్యాధికారి డాక్టర్ రాణి శర్మ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ప్రవీ
BDK: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఇవాళ మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. తహసీల్దార్ నరేష్ , డీటీ రామారావు, ఆర్ఐ గోపి పాల్గొని శేషగిరి నగర్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను, డ్రైనేజీను శుభ్
NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలో శనివారం హౌసింగ్ పీడీ శంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. స్లాబ్లు పూర్తైన లబ్ధిదారులు మిగిలిన పనులను వేగవంతం చేసి త్వరగా గృహప్రవేశాలు చేయాలని సూ
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో నివాసం ఉంటున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు మార్త శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం