AKP: మానవాళికి హాని కలిగించే ప్లాస్టిక్కు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం సర్పంచ్ కర్రి సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్లాస్టిక్కు వ్యతిరేకం
BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పున ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజ, ఉ
KMM: ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావు వద్ద 2016లో రాజేంద్రప్రసాద్ రూ.10 లక్షలు అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించేందుకు ఆయన జారీ చేసిన రూ.12 లక్షల విలువైన చెక్కులు బ్యాంక్లో బౌన్స్ అవ్వడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన ఖమ్మం న్యా
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2026 ఫిబ్రవరి 6న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయింది. సన్నెక్స్ట్&zwn
WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో పెదేంటి ఆడపిల్ల పెళ్లికి అండగా నిలబడాలనే సామాజిక బాధ్యతతో శనివారం నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే మెగా రెడ్డి పెళ్లి కానుక అందజేశారు. ఈ పెళ్లి కానుక లో రూ.3 వేలు, పెళ్లి వస్త్రాలను
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలో 13వ వార్డు కోనాయపల్లి పరిధిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన వస్త్రాలు అందజేశారు. శనివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్ లబ్ధి
GNTR: పొన్నూరులో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో ‘ఈ-వేస్ట్’ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిబిసి రోడ్డు వద్ద ప్రతిజ్ఞ చేసిన అనంతరం కమిషనర్ మాట్ల
కడప: దేశవ్యాప్తంగా వైట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు సరుకులు అందుతాయి. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉచిత రేషన్ పొందాలంటే కుటుంబ సభ్యులందరూ ఈ -కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్
AP: విజయవాడలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. భవానీపురంలో మేరారామ్(12), ఉమారామ్(13) గురువారం మిస్ అవ్వగా.. వారు ట్యూషన్కి వెళ్లకుండా బస్టాండ్ నుంచి ముంబైకి చేరారని, అక్కడి నుంచి గుజరాత్ సూరత్కు వెళ్లడాన్ని పోలీసులు గుర్తిం
E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం ఏకగ్రీవం అయ్యాయి. అధ్యక్షునిగా చిక్కాల సూరిబాబు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ లు, కార్యదర్శిగా అన్నందేవు