SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ కు వచ్చే మహిళ రైతులకు ఇబ్బందు
MDCL: కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వారిని ఆదివారం యాంకర్ కనకాల సుమ రాజీవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ పూజారులు రవి శర్మ, రమేశ శర్మ, ప్రణీత్ శర్మ ఆశీర్వదించి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ కళాశాల భూముల అంశంప
SKLM: మందస మండలంలో సాగునీటి ప్రాజెక్టుల పై అసెంబ్లీలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. కళింగదల్, డబార్శింగి, దామోదర సాగర్ ప్రాజెక్టులను ఎన్టీఆర్ సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ తీసుకొచ్చారన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 11
MDK: టైర్ల నుంచి ఆయిల్, పౌడర్ తయారు చేసే పరిశ్రమను గ్రామంలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ చిన్న శంకరంపేట (M) కామారం గ్రామస్థులు అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ సుజాత సుధాకర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్
BHNG: కన్నతల్లిలా చూసుకోవాల్సిన కోడళ్లు తనను అనాథను చేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వయసు మళ్ళిన కాలంలో అండగా ఉండాల్సిన వారే గడప దాటించడంతో, 81 ఏళ్ల వృద్ధురాలు న్యాయం కోసం జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. సోమవారం భువనగిరి కలెక్టరేట
KMM: కూసుమంచి మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో, సొసైటీలలో సోమవారం 1460 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని ఏవో అధికారిణి రామడుగు వాణి తెలిపారు. చేగొమ్మ సొసైటీలో 445, ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద 270 బస్తాలు, అన్నదాత పర్టిలైజర్లో 270, మనగ్రోమోర్లో 445 బస్తాలు,
AKP: నర్సీపట్నంలో ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేసిన కేటుగాడిని టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు కథనం ప్రకారం సుకల నూకరాజు అనే వృద్ధుడు డబ్బులు కోసం ఏటీఎం వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న మువ్వ వీరయ్య చౌద
భారతీయ రైల్వే శాఖ మార్చి 1వ తేదీ నుంచి పాత UTS యాప్ను నిలిపివేయనుంది. దాని స్థానంలో సరికొత్త ‘RailOne’ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త యాప్ ద్వారా రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్తో పాటు రైలు లైవ్ స్టేటస్ వంటి అన్ని సే
KRNL: ఎమ్మిగనూరులోని గుడికల్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహబూబ్ సుభాన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. గంజహళ్లి ఉరుసు మహోత్సవానికి వెళ్తుండగా ఈ ప్ర