వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ఉన్న దీపక్ తివారి కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతీక్ జైన్ ఇక్కడి నుంచి నారాయణపేటకు బదిలీ అయ్యారు. సౌమ్యు
HYD: సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. మరోవైపు రైళ్లను నిలిపేందుకు తగిన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ సైతం అన్నారు. నార్త్ హైదరాబాద్ గుండెకాయ లాంటి బొల్లారం స్టేషన
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద 25 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 73,035 మంది శ్రీవారిని దర
ASF: తిర్యాణి మండలం ఎదులపాడు గ్రామంలో గురువారం రెబ్బెన CI సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. CI మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్వ
NZB: ఇటీవల నిజామాబాద్లో జరిగిన సైక్లింగ్ సంఘం ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నలవేలి గ్రామానికి చెందిన కుంట గంగారెడ్డి, మైలారం కు చెందిన జితేందర్ జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా నియమితులైనట్లు ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు తెలి
MNCL: బెల్లంపల్లి పాలిటెక్నీక్ కళాశాలలో కొత్తగా ఆటోమేషన్ & రోబోటిక్స్ కోర్సు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని ప్రిన్సిపాల్ దేవేందర్ ప్రకటనలో తెలిపారు. పాత కోర్సులను మేళవించి ఆధునీకరించడంతో పాటు పరిశ్రమల భావి అవసరాలను దృష్టిలో పెట్టుకుని న
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో గురువారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ. 8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 7,060గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ. 40 తగ
NTR: ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తు సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని MLA వసంత కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం(M) కిలేశపురంలో రూ.4.2 కోట్ల హడ్కో నిధులతో 33/11 కెవి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఉపకేంద్రం వ
WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా గరుడ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ప్రసాదం స్వీకరిస్తే ఫలితం ఉంటుందని వేద పండితులు పేర్కొన్నారు. భ
ASR: వారణాసికి చెందిన ప్రముఖ కాశీ పీఠాధిపతులు శ్రీ శివ నాగేంద్ర సరస్వతి స్వామీజీ మార్చి 1 న మండపేట విచ్చేస్తున్నట్లు మండపేట 15 వ వార్డు కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. మార్చి1 నుంచి 5 వరకు మండపేట ధర్మ గుండం చెరువు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి ప