NTR: నందిగామలోని కంచికచర్ల మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ కోగంటి బాబు బుధవారం ప్రారంభించారు. వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో రైతులు అధికంగా శనగలు సాగు చేసినందున నష్టపోకుండా ఉండేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశామని తె
అన్నమయ్య: పుంగనూరు(మం) పట్రపల్లిలో నెల్లి, అల్లనేరేడు తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రిప్ పైపులు, కేబులు దగ్ధమవగా సుమారు రూ.1.5 లక్షల నష్టం జరిగినట్లు పోలీసుల అంచనా. ధూమపానం ముక్కల వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పుంగనూరు అగ్
SKLM: జిల్లా పరిధిలో మార్చి 2న జరగాల్సిన డాక్టర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్ష మార్చి 8కి వాయిదా పడిందని నందిగాం బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ బెలమర మంజుల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-28 విద్యా సంవత్సరానికి 6, 7 ,8 ,9 10 తర
KNR: పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార అహంకారంతో మావోయిస్టులను అంతం చేస్తామని హెచ్చరికలు చేయడం సరికాదని CPI సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని అ
కర్నూలు: జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ న
ATP: అనంతపురం నగర పరిసరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసెంబ్లీలో కోరారు. బుధవారం సభలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగాలన్నా
కామారెడ్డి జిల్లాలోనీ నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఏపీఎంగా వెంకటలక్ష్మీ బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎల్లారెడ్డి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ఇన్ఛార్జ్గా పని చేశా
TG: మెదక్లోని రామచంద్రాపురం కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద నిర్మాణంలో ఉన్న సర్వీస్ రోడ్డును ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. త్వరలోనే ప్రజలకు దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆద
KDP: జెడ్పీహెచ్ఎస్ఎస్ మైదుకూరులో BFSI వృత్తి విద్యలో భాగంగా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వైఎస్ఆర్నగర్ శాఖలో పారిశ్రామిక సందర్శన నిర్వహించారు. శాఖ మేనేజర్ పీ. శర్మిల విద్యార్థులకు