ATP: రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ఎదుట సోమవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టి నిరసనలు తెలిపారు. CITU జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో అంగన్వాడీలు వేతనాలు పెంచాలంటూ నిరసనలు తెలిపారు. కనీస పనికి కనీస వేతనం తక్షణమే అమలు చేయాలన
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా పరాజయం పొందింది. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు తెలివైన బంతులు సంధించారని అభిప్రాయపడ్డాడు. భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ పేలవంగా ఉందన్నాడు.
సత్యసాయి: పరిగి మండలంలోని వెలుగు కార్యాలయంలో 14 పంచాయతీల యానిమేటర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి చేరేలా చురుకుగా పనిచేయాలని స
అన్నమయ్య: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భద్రత కట్టుదిట్టం చేశారు. విద్యార్థు
స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాక IDFC ఫస్ట్ బ్యాంక్ పేర్లు పతనమయ్యాయి. ఒకనొకదశలో 20 శాతం పతనాన్ని చవిచూశాయి. చండీగఢ్ బ్రాంచ్లో రూ.590 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు బ్యాంక్ ప్రకటించింది. గవర్నమెంట్ ఖాతాల నిర్వహణలో ఈ మోసాన్ని గుర్తించినట్లు చెప్
HYD: నగరంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ. 9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధ
E.G: స్వచ్ఛ భారత్కు అసలైన స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ర
WNP: పెబ్బేరు మండలం లోని గుమ్మడం తాండకు చెందిన లక్ష్మణ్ నాయక్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది.ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణo నిలిచిపోగా తాండకు చెందిన ఉప సర్పంచ్ గోవింద్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి చేసిక వెళ్లారు. అందుకు మానవతా దృక్పథంతో ఎమ్మ
HYD: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ సంగీత, నృత్యశాఖలో ఈ ఏడాదికి గానూ సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షల నియంత్రణాధికారిణి ఎంవీ ఆదిలక్ష్మి సోమవారం మ
MDK: నిజాంపేట మండల తిప్పనగుల్ల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పనులలో భాగంగా పనులు ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్