రాజమండ్రిలో కల్తీ పాలు తాగడం వల్ల చాలా మంది అనూరియా వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. అనూరియా అంటే శరీరంలో మూత్రం ఉత్పత్తి కాకపోవడం లేదా రోజుకు 50ML కంటే తక్కువ మూత్రం రావడం. ఇది ప్రమాదకరమైన సంకేతం. పాలు చిక్కగా కనిపించడానికి యూరియా, డిటర్జెంట
ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పర
KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నందవరం మండలం నందవరం 1, 2, 3 గ్రామాల కమిటీలను పూర్తి చేశారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీలను రూపొందించి ఇంఛార్జ్కు సోమవారం అందజేశారు. గ్రామ స్థాయి
KNR: శంకరపట్నం మండలంలో నాగూర్ (కర్నూలు జిల్లా) కొమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప మృతి ఘటనను నిరసిస్తూ మండల రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి డిమాండ్ చేశారు. ఈ
MHBD: తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల రామ్మూర్తి మాతృమూర్తి పయ్యావుల ఐలమ్మ (65) గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఐలమ్మ పార్టీదేహానికి పూలమాలవేస
BDK: చర్ల మండల మేజర్ పంచాయతీ పరిధిలో రాజయ్య నగర్, సాయి నగర్, మధ్యలో గల డంపింగ్ యార్డ్ను తొలగించాలని సోమవారం సీపీఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేతలు మాట్లాడుతూ.. 2011 నుంచి సీపీఎం పార్టీ అధ్యర్యంలో అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొ
NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం ఆలయంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివ
గాయత్రి భార్గవి నటిగా, యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడుటలేదు’ సిరీస్లో నటించింది. తాజాగా ఓ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. ‘మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాం. అవకాశాలిస్తే తినేస్తాం. మేం
MBNR: బాలానగర్ మండలం పెద్దయిపల్లిలో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, హైమాస్ట్ లైట్ల పనులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని, దశలవారీగా అన
TG: సిద్ధిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్పై మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చట్టపరమైన చిక్కుల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఉత్తమ్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి త