KMM: డిప్యూటీ సీఎం నివాసాలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ మర్యాపూర్వకంగా కలిశారు. వైరా నియోజకవర్గ సమస్యలను వారికి వివరించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన డి
CTR: కుప్పం రెసిడెన్షియల్ పాఠశాల నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురను కుప్పం రూరల్ పోలీసులు 6 గంటల్లోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పోలీసు బృందం యొక్క వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయత్నా
పాలమూరు విశ్వవిద్యాలయ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. పీయూ పరిధిలోని డిగ్రీ, ఇంటర్ (N.S.S) వాలంటీర్లు పాల్గొనవచ్చన్నారు. స్థానిక భాషతో పాటు ఇం
MDK: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మెదక్ జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ చూపి ఆరు రజత పతకాలు సాధించారు. పథకాలు సాధించిన రాథోడ్ రమేష్ (టెన్నిస్ సింగిల్స్, డబుల్స్), భవాని, వీణ, సుష్మ (క
ఆసిఫాబాద్ మండలం కొఠారి గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. పలువురికి గా
NRPT: నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్ మంగళవారం నర్వ మండలంలోని పెద్ద కడుమూరు, రాయికోడ్, పాతర్ చేడ్ గ్రామాల్లో పర్యటించారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రజల జీ
SRD: ఖేడ్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నీలో రేగొడ్ జట్టు విజయం సాధించింది. AIBESS నేతృత్వంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో రేగోడ్ ఆధ్యా, ఖేడ్ ర్యామ్ స్పో
KNR: తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆ
ATP: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పీఎంశ్రీ పథకం ఎంతో దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సచ్చిదానంద ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో జేసీ విష్ణుచరణ్తో కలిసి పీఎంశ్రీ పాఠ
WNP: ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్ నుంచి మంత్రి మాట్లాడుతూ.. ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు తక్షణ చర్యలు త