KMM: డిప్యూటీ సీఎం నివాసాలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ మర్యాపూర్వకంగా కలిశారు. వైరా నియోజకవర్గ సమస్యలను వారికి వివరించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.