హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కోచ్గా ఉన్న జైసింహాపై మహిళా క్రికెటర్ల ఫిర్యాదు చేశారు. తమతో ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆ ఫిర్యాదులోపేర్కొన్నారు. దీంతో కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే హెచ్సీఏ ఆయనను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్య దేవాలయంలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
ఈ మధ్య యువత చెవుల్లో ఎయిర్ పాడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
మనలో పేరుకుపోయిన విష పదార్థాలు, చెత్తను ఎప్పటికప్పుడు బయటకు నెట్టేయాల్సిందే. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాంటి బాడీ డిటాక్సిఫికేషన్ కోసం కొన్ని జ్యూస్లు మనకు సహకరిస్తాయి. అవేంటంటే...
బంగారంపై పెట్టుబడి పెట్టడమంటే ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఇష్టమైన విషయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం, రిజర్వు బ్యాంకులు కలిసి సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్ని అందుబాటులోకి తెచ్చాయి. దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇవాళ
శుక్రవారం రథ సప్తమి పర్వ దినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేకంగా సూర్య వాహనాన్ని అధిరోహించు భక్తులను కటాక్షించారు. భక్తులు పరవశంతో ‘గోవిందా గోవింద’ అంటూ స్వామిని దర్శించి పునీతులయ్యారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న ట్రాఫిక్ చలాన్ల చెల్లిపునకు రాయతీ గడువు శుక్రవారం అర్ధ రాత్రితో ముగియనుంది. రాష్ట్ర పోలీసు శాఖ ఈ మేరకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే....
రాజస్థాన్కి చెందిన ప్రహ్మద్ గుర్జర్ అనే వ్యక్తి స్వయంగా సింహం ఎన్క్లోజర్లోకి దూకాడు. అక్కడున్న మగ సింహం దాడి చేయడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే....
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వయసులో చిన్నవారికీ మధుమేహం వచ్చేస్తోంది. వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.