NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో నిర్వహించిన DEC 2024 MSC, MBA, MCA 1, 3వ సెమిస్టర్ (2024-25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పేర్కొన్నారు.