KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులకు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ‘రాఘవేంద్ర స్వామి ప్రశస్తి’ అవార్డులను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలలో రామకృష్ణ , అశ్వత్ నారాయణతోపాటు ప్రముఖ ఎమ్మిగనూరుకు చెందిన శక్తి నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ గౌడప్ప గౌడ, బళ్లారికి చెందిన డాక్టర్ సుధీర్ ఉన్నారు.