ప్రకాశం: సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామ రైతు సేవా కేంద్రంలో పాడి రైతులకు ఏపీ పశుసంవర్ధక శాఖ ద్వారా 50% సబ్సిడీతో పశువుల దాన అందజేశారు. జరిగిన ఈ కార్యక్రమంలో సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈ దానా వాడకంతో పశువుల్లో పాలశాతం, పాల ఉత్పత్తి పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పులివర్తి లక్ష్మీ నారాయణ, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.