CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీవిరుపాక్షి మారెమ్మ శివరూపిణిగా సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే అమ్మవారి మూల విగ్రహాన్ని అర్చకులు పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, విభూది, అడ్డ నామాల, పుష్పాలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున మారెమ్మను దర్శించి పూజలు నిర్వహించారు.