PLD: గురజాల నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల గురజాల నగర పంచాయతీ ఛైర్మన్గా నూతన బాధ్యతలు చేపట్టిన షేక్ బడే జానీ శనివారం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే యరపతినేని కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. గురజాల నగర పంచాయతీ అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.