KRNL: మద్దికేర మండలం శ్రీ పెరవలిలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానానికి గుడిపాడుకు చెందిన జక్కల రంగస్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయంగా రూ.30 వేలు, జి.ఈశ్వరయ్య రూ.10 వేలు ఆలయ ఛైర్మన్ పారా రవికుమార్, ప్రధాన అర్చకుడు రంగనాథ స్వామి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ నగదును ఆలయ అభివద్ది కోసం ఉపయోగించాలని కోరారు.