ATP: వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి ఆకస్మిక మృతిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆమె భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.