NTR: పేదల సంక్షేమంతో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. జీ. కొండూరు పీ.ఏ.సీ.ఎస్ (సొసైటీ)లో రైతులు, స్థానిక నాయకులతో ఎమ్మెల్యే శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సొసైటీ నుంచి రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. జీ. కొండూరు గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతి తెలుసుకున్నారు.