PPM: కురుపాంలోని గురుకుల పాఠశాలలో డయోరియా బారిన పడిన నలుగురు గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అదే పాఠశాలలో గతంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఇంకా ఆ పాఠశాలలో స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వలేదన్నారు.