PLD: మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులుగా అధిష్టానం అవకాశం కల్పించింది. మొత్తం ఏడు మందికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపిక జరిగింది. గతంలో కొమ్మాలపాటి శ్రీధర్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పని చేశారు. నూతనంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడంతో కార్యకర్తలు అభిమానులు ముఖ్య నేతలు కొమ్మాలపాటికి శుభాకాంక్షలు తెలిపారు.