TPT: తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై వడ్డీలో 50% మాఫీ ప్రకటించారు. ఆస్తి పన్ను బకాయిలు, ప్రస్తుత సంవత్సర టాక్స్ పాటు 50% వడ్డీ చెల్లిస్తే చాలని, మిగిలిన వడ్డీ మాఫీ అవుతుందన్నారు. వన్-టైమ్ పన్ను చెల్లింపు అవకాశం మే 31, 2026 వరకు మాత్రమే ఉందన్నారు.