PPM: ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండగా, ముందుగా పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరూ సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో పురపాలక సంఘ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘంలో 40 వార్డులు ఉండేలా అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 36 వార్డులు ఉన్నాయని తెలిపారు.