TPT: మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. మహిళల సాధికారత, భద్రత, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళా రక్షణ, సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.