ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని మరపగుంట్ల పంచాయితీలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి చేతుల మీదుగా స్వచ్ఛ రథం ప్రారంభించారు. కాశిరెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ రథం గ్రామాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను స్వీకరించి వాటికి ప్రతిగా అవసరమైన వస్తువులను అందించే విధంగా పనిచేస్తుందన్నారు.