TPT: తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఇఫ్తార్ విందులో శాప్ ఛైర్మన్ రవి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.